"కానున్నది కాకమానదు" అన్న తెగింపు ఊహించలేని పరిణామానికి దారితీస్తోంది.
పంతం, పౌరుషం పొడుచుకొచ్చినప్పుడు శాంతం, సహనం చేయి విడుస్తాయి.
నాయకురాలి కవ్వింపు సై అన్న బ్రహ్మన్న కోడిపందాలకు సిద్ధమయ్యాడు.
"కోడేరు" పొలిమేరల్లోని గుట్టల్లో గురజాల, మాచెర్ల ప్రజలు గుమిగూడారు. పుంజులు ప్రభువుల కోసం పోరాడడానికి సిద్ధంగా వున్నాయి.
చారిత్రాత్మకమైన పల్నాటి కోడిపందాలకు జరిగిన ఏర్పాట్లు ఎలాంటివి?
చదవండి...పల్నాటి వీరభారతం తొమ్మిదవ అధ్యాయంలో
No comments:
Post a Comment