Sunday, August 8, 2010

పల్నాటి వీరభారతం ఆరో భాగం

నదిలో ముందుకు పారిన నీరు - బ్రతుకులో ముందుకు కదిలిపోయే కాలం వెనక్కు రావు.

పల్నాటిలో మూడో తరం పెరుగుతోంది - బాలచంద్రుడు, మాంచాలా, పేరిందేవి రూపాల్లో!

రెండో తరపు ప్రతినిధులు - బ్రహ్మనాయుడు, నలగాముడు విరోధులుగా మారుతున్నారు.

అవమానాలతో బాటు సవతి సోదరులను బంధీలు చేసిన నలగామునిపై దండెత్తి వస్తాడు బ్రహ్మన్న.

ఈ స్థితిలో, కుటిలనీతితో మంత్రిత్వం నెరపుతున్న నాగమ్మ ఏం చేసింది?

చదవండి - పల్నాటి వీరభారతం ఆరో భాగం

No comments:

Post a Comment